
దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించిన సిద్దార్థ ఇంజినీరింగ్ డీన్ పాండురంగారావు
ఇంద్రకీలాద్రి,న్యూస్ వెలుగు ;ఇటీవల భారీ వర్షములకు కొండ చరియలు పడి ఘాట్ రోడ్ నందు దెబ్బతిన్న ప్రాంతాన్ని సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీ డీన్ పాండురంగారావు తో కలిసి పరిశీలించిన ఆలయ ఈవో కె ఎస్ రామరావు.దెబ్బతిన్న ప్రాంతములో మళ్ళీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా రిటైనింగ్ వాల్ నిర్మించుటకు ప్లాన్స్ ను

Was this helpful?
Thanks for your feedback!