
ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం
ఏపీ అసెంబ్లీ : ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ బిల్లును, ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ రెండవ సవరణ బిల్లును రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెట్టగా.. ఈ రెండు బిల్లులను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
Author
Was this helpful?
Thanks for your feedback!