ధాన్యం కొనుగోలు చేసేందుకు మేము సిద్ధం: జాయింట్ కలెక్టర్

ధాన్యం కొనుగోలు చేసేందుకు మేము సిద్ధం: జాయింట్ కలెక్టర్

కృష్ణ జిల్లా న్యూస్ వెలుగు : కృష్ణాజిల్లాలో రబీ 2024 – 25 సీజన్ లో సాగు చేసిన మినుము మరియు పెసర కొనుగోలు చేయుటకు మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఒక ప్రకటనలో తెలిపారు .  ధాన్యం కొనుగోలులో ఎలాంటి అశ్రద్ధ వహించిన చర్యలు తప్పవని ఆమె తెలిపారు. కొనుగోలు వివరాలను పోర్టల్ లో నమోదు చేయాలనీ నగదు బదిలీ వంటి వాటిపై రైతుకు పూర్తి సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!