
నంద్యాల జిల్లా డీసీసీ అధ్యక్షులుగా జెంగిటి లక్ష్మీ నరసింహ యాదవ్
నంద్యాల,న్యూస్ వెలుగు; జెంగిటి లక్ష్మీ నరసింహ యాదవ్ ను నంద్యాల జిల్లా డీసీసీ అధ్యక్షులుగా నియమిచ్చిన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల రెడ్డి ఇచ్చిన భాధ్యతను తప్పకుండా మరింత ప్రజలకు చేరువై,కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలూ కష్టపడి పని చేస్తానని,వారికి కానీ పార్టీకి కానీ,ప్రజలకు కానీ ఎల్లపుడు అందుబాటులో ఉంటూ,అన్ని విధాలా అభివృద్ధికి పాటు పడతానని,ఇప్పుడు పార్టీలో ఉన్నవారిని కలుపుకొని పోతూ, వచ్చేవారికి ఆహ్వానం పలుకుతూ,భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడం జరిగిదన్నారు. గతంలో కూడా రెండుసార్లు డీసీసీ అధ్యక్షులుగా సమర్ధవంతంగా పని చేసి మూడవ సారి డీసీసీ పధవి చేపట్టడం .2019 లో 2024 లో ఏంపీ గా పోటీ చేసి ఓటు శాతమును భారీగా పెంచుకోవడం జరిగిందన్నరు.
Was this helpful?
Thanks for your feedback!