నరేంద్ర మోదీతో  చంద్రబాబు భేటీ

నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ

ఢిల్లీ  న్యూస్ వెలుగు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ.. కేంద్ర నిర్ణయానికి రాష్ట్రం మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం మే 2న అమరావతి పునఃప్రారంభ పనులకు ప్రధానిని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. అమరావతి, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వివిధ అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS