
నూతన ఎస్ఐను కలిసిన వైసిపి నాయకులు
హోళగుంద, న్యూస్:మండల నూతన ఎస్ఐగా బాల నరసింహులు భాద్యతలు స్వీకరించిన నేపథ్యంలో వైసిపి నాయకులు ఎస్ఐను మర్యాద పూర్వకంగా కలిసి శాలువ పూలమాలలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ షఫీయుల్లా,వైసిపి నాయకులు రహంతుల్లా,భాష,తవాఫ్,ఎర్రి స్వామి తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Anji Ramu
 Anji Ramu