“నో సిగ్నల్’ సమస్యకు ఇక చెక్!

“నో సిగ్నల్’ సమస్యకు ఇక చెక్!

న్యూస్ వెలుగు ; గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్ కోల్పోయినప్పుడు ఇతర నెట్వర్క్ సిగ్నల్ వినియోగించుకునే ఇంట్రా సర్కిల్ రోమింగ్ సేవలను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. బీఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ సిమ్ కార్డులు వినియోగదారులు డిజిటల్ భారత్ నిధి (DBN) కింద ఏర్పాటైన టవర్ల ద్వారా 4జీ సేవలను పొందొచ్చు. డీబీఎన్ నిధులతో ఏర్పాటైన మౌలిక సదుపాయాలను పంచుకోవడానికి బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, రిలయన్స్ జియో ముందుకొచ్చాయి.

Author

Was this helpful?

Thanks for your feedback!