
పంటను పరిశీలించిన కేంద్ర మంత్రి
గుంటూరు జిల్లా: కోల్లిపర, బొమ్మవానిపాలెం గ్రామాల్లో ముంపునకు గురైన అరటి, పసుపు, నిమ్మ తదితర పంటలను కేంద్ర గ్రామీణాభివృధ్ది, కమ్యూనికషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంటనష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.

రైతులు పెట్టిన పెట్టుబడి, పంట బీమా, ప్రత్యామ్నాయ పంటలు తదితర అంశాలపై రైతులతో చర్చించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలు రైతులకు న్యాయం చేస్తామని మంత్రి రైతులకు భరోసా ఇచ్చారు.
Was this helpful?
Thanks for your feedback!