పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి  : కలెక్టర్

పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్

ములుగు జిల్లా  : మార్చి 21 నుండి 10వ తరగతి వార్షిక పరీక్షలు జరగనున్న నేపథ్యంలో జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 అమలులో ఉన్నట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసేందులు ప్రత్యేక టీములను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS