
పర్యావరణ సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృసి చేయాలి : ఎంపీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: అమలాపురం జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన వన మహోత్సవ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్ తో కలిసి కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరాన్ని కాపాడాలని ఎంపీ హరీష్ పిలుపునిచ్చారు.
Was this helpful?
Thanks for your feedback!