
పునరావాస కేంద్రాలకు రండి : మంత్రి
అమరావతి : విజయవాడ 55 డివిజన్ లో మంత్రి సవిత పర్యటించిన చేశారు. వరదాబాధిత కుటింబాలను బారోసా ఇస్తూ ఇంటింటికీ వెళ్లి ఆహార పొట్లాలు, పాలు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేసిన మంత్రి సవితా పంపించేశారు. వరద బాధితులను చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని బాధితులకు భరోసా ఇచ్చారు.

Was this helpful?
Thanks for your feedback!