
పోలవరానికి సహకరించండి : సీఎం చంద్రబాబు
ఢిల్లీ న్యూస్ వెలుగు : ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖామంత్రి సీ.ఆర్.పాటిల్ తో సమావేశమయ్యారు. సమావేశంలో కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు పాల్గొన్నారు. పోలవరం అనుమతులు , నిధులు సంబంధిత అంశాలపై మంత్రికి లేఖలో పేర్కొన్నట్లు వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!