ప్రకృతి సంపదను రాబోయే తరాలకు అంధిద్దాం : మంత్రి కొల్లు

ప్రకృతి సంపదను రాబోయే తరాలకు అంధిద్దాం : మంత్రి కొల్లు

మచిలీపట్నం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.. మచిలీపట్నంలోని హైనీ పాఠశాలలో మొక్కలు నాటారు. రాబోయే తరాలకు ప్రకృతి సంపదను అందిచాలని అన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS