ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తాం : కమిషనర్

ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తాం : కమిషనర్

కర్నూలు  న్యూస్ వెలుగు : కర్నూలు నగరంలోని శివారు ప్రాంతాల కాలనీల్లో మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు తెలిపారు. గురువారం ఆయన పెద్దపాడు రోడ్డులోని బోసిరెడ్డి కాలనీ, పోలీస్ కాలనీ ప్రాంతాల్లో పర్యటించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS