
ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం
న్యూస్ వెలుగు అమరావతి : ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిని సీఎం చంద్రబాబు . ప్రజల మాటకు విలువనిచ్చిన పాలనతో ఆనాడే ప్రజాస్వామ్య ప్రాధాన్యతను తెలియజేసాడని శ్రీ రామచంద్రుడు మాట , తీర్పు , వంటి అనేకం ఆదర్శంగా తీసుకోవాలన్నారు . పాలకుడు ఎప్పుడూ ప్రజలకు ఆదర్శనీయుడుగా ఉండాలని తన పాలన ద్వారా తెలియజేసిన సుగుణాభిరాముని చరిత్రను ఈ సందర్భంగా మననం చేసుకుందామన్నారు. వాడవాడలా జరిగే నవమి వేడుకలు గ్రామాల్లో కొత్త శోభను ఆవిష్కరించాలని కోరుకుంటున్నానన్నారు.
Was this helpful?
Thanks for your feedback!