ప్రజలను అప్రమత్తం చేసిన జిల్లా ఎస్పీ

ప్రజలను అప్రమత్తం చేసిన జిల్లా ఎస్పీ

ఏలూరు న్యూస్ వెలుగు  : జిల్లాలో భారీవర్షాలు  కురవటం తో  పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్  నూజివీడు వేలంపేట, తిరువూరు రోడ్డు లారీ యూనియన్ ఆఫీస్, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో పర్యటించారు.

వరదలో చిక్కుకున్న వారికి SDRF, NDRF, పోలీస్ సిబ్బంది సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలింనట్లు వెల్లడించారు. వర్షాలు మరో రెండు రోజులు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎస్పీ తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!