
ప్రజాదర్బార్ కు తరలివచ్చిన నిర్వశితులు
మంగళగిరి : ఉండవల్లి నివాసంలో 42వ రోజు నిర్వహించిన “ప్రజాదర్బార్”కు మంగళగిరి నియోజకవర్గంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చి వారి సమస్యలు వివరించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి వైద్యసాయం కోసం అందిన వినతులు సిబ్బందికి అందజేసి, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించాను. వైసీపీ హయాంలో వైసీపీ నేతలు కబ్జాలపై రాష్ట్రం నలుమూలల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అందరి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చాను.
Was this helpful?
Thanks for your feedback!