
ప్రజాదర్బార్ కు తరలివచ్చిన నిర్వశితులు
మంగళగిరి : ఉండవల్లి నివాసంలో 42వ రోజు నిర్వహించిన “ప్రజాదర్బార్”కు మంగళగిరి నియోజకవర్గంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చి వారి సమస్యలు వివరించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి వైద్యసాయం కోసం అందిన వినతులు సిబ్బందికి అందజేసి, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించాను.

Was this helpful?
Thanks for your feedback!