ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం పై  సమావేశం నిర్వహించిన సీఎం

ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం పై సమావేశం నిర్వహించిన సీఎం

అమరావతి :ఆర్టీజీఎస్‌పై ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు సోమవారం  అమరావతి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలని ఫిర్యాదు దారులకు న్యాయబద్దమైన విజయాన్ని బాదితులకు  అందించాలని సిఎం అన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS