
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 113 ఫిర్యాదులు
కర్నూలు న్యూస్ వెలుగు : జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 113 ఫిర్యాదులను స్వీకరించినట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు.
Author
Was this helpful?
Thanks for your feedback!