
ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎం కీలక సమావేశం
అమరావతి న్యూస్ వెలుగు :
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2న అమరావతి పర్యటన ఏర్పాట్లపై మంత్రులు, ఉన్నతాధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రధాన వేదిక, పార్కింగ్ సహా వివిధ ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Was this helpful?
Thanks for your feedback!