ప్రపంచ దేశాలకు బ్యాటరీల ఎగుమతి చేస్తాం: కేంద్రమంత్రి

ప్రపంచ దేశాలకు బ్యాటరీల ఎగుమతి చేస్తాం: కేంద్రమంత్రి

ఢిల్లీ : లిథియం అయాన్‌ బ్యాటరీలను ఎగుమతి చేసే స్థాయికి త్వరలోనే భారత్‌ చేరుకుంటుందని  కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఢిల్లీలో నిర్వహించిన సొసైటీ ఆఫ్‌ అటోమొబైల్‌ మ్యానుఫాక్చరర్స్‌ కన్వెన్షన్‌లో మాట్లాడిన మాట్లాడారు.  అల్యూమినియం, ఐరానిక్‌ ఆయిల్‌ ఆధారిత ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీలోనూ పరిశోధనలు కొనసాగుతున్నాయన్నట్లు  గడ్కరీ  తెలిపారు. భారత్ ప్రపంచ పారిశ్రామిక కారిడార్ గా ప్రపంచం గుర్తిస్తుందని వారు అన్నారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS