
ప్రాజెక్టు అంచనా వ్యయం 680 కోట్ల : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ: కాజీపేట రైల్వే కోచ్ ప్రాజెక్టు అంచనా వ్యయం 680 కోట్ల రూపాయలకు పెరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నిన్న రైల్వే అధికారులతో చర్చించిన అనంతరం మంత్రి ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్టులో ఏటా దాదాపు 600ల రైల్వే కోచ్ లు తయారవుతాయని వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!