ప్రాజెక్టు అంచనా వ్యయం 680 కోట్ల : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ప్రాజెక్టు అంచనా వ్యయం 680 కోట్ల : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణ:  కాజీపేట రైల్వే కోచ్ ప్రాజెక్టు అంచనా వ్యయం 680 కోట్ల రూపాయలకు పెరిగిందని కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి   తెలిపారు. నిన్న రైల్వే అధికారులతో చర్చించిన అనంతరం మంత్రి ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్టులో ఏటా  దాదాపు 600ల రైల్వే కోచ్ లు తయారవుతాయని వెల్లడించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS