
బుడమేరును పరిశీలించిన సీఎం
అమరావతి : బుడమేరు గండ్లు పూడ్చిన ప్రాంతాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరిశీలించారు. ముంపుకు జరిగిన కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముడమేరుకు గండ్లు పడిన ప్రాంతాన్ని , అక్కడ జరుగుతున్నా పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు .
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రణాలికను రూపొందించాలని ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, అధికారులు ఉన్నారు.
Was this helpful?
Thanks for your feedback!