బుడమేరును పరిశీలించిన సీఎం

బుడమేరును పరిశీలించిన సీఎం

అమరావతి : బుడమేరు గండ్లు పూడ్చిన ప్రాంతాలను ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు పరిశీలించారు. ముంపుకు జరిగిన కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముడమేరుకు గండ్లు పడిన ప్రాంతాన్ని , అక్కడ జరుగుతున్నా పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు . భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రణాలికను రూపొందించాలని ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, అధికారులు ఉన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS