భారత పశు గణన కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి

భారత పశు గణన కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి

టెక్కలి నియోజకవర్గం : గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ప్రధాన వనరు పశువులేనని… రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి మండలం పెద్దబమ్మిడి గ్రామంలో 21వ అఖిల భారత పశు గణనలో కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ప్రతి రైతు ఇంట్లో గేదేలు ఉండాలి ప్రభుత్వం రైతులకు కొత్త రాబడి విదనాలపై ద్రుష్టి సాగిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!