
భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆధ్యుడు ఆయనే :దేవినేని ఉమా
గొల్లపూడి : ప్రముఖ సంఘసంస్కర్త, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆధ్యుడు, తెలుగు ప్రజల హక్కుల కోసం, ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలర్పించి తెలుగు వారి దృఢ సంకల్పానికి నిదర్శనంగా నిలిచిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నా ఘన నివాళులు.
Was this helpful?
Thanks for your feedback!