
భూ రీ సర్వే సమస్యల పరిష్కారానికే గ్రామసభలు: ఎమ్మార్వో ధోని ఆల్ఫ్రెడ్
బండిఆత్మకూర్ న్యూస్ వెలుగు: భూ రీసర్వే సమస్యల పరిష్కారానికి గ్రామసభలు ఏర్పాటు చేశామని బండి ఆత్మకూరు ఎమ్మార్వో ధోని ఆల్ఫ్రెడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని కాకునూరు గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేశారు.సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ

గత ప్రభుత్వంలో రైతుల భూములను భూ రీసర్వే పూర్తి చేయడం జరిగిందని అయితే భూ రీసర్వేలో వచ్చిన భూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు నిర్వహిస్తుమన్నారు.

Was this helpful?
Thanks for your feedback!