
మయన్మార్ కు సహాయం అందించనున్నభరత్
న్యూస్ వెలుగు ఢిల్లీ : మయన్మార్ భూకంప బాధితుల సహాయం కోసం మన దేశం ‘ఆపరేషన్ బ్రహ్మ’ పేరుతో సహాయ చర్యలు చేపట్టింది. వైద్యులు,సిబ్బంది, సహాయ సామగ్రి తొలి విడతగా అక్కడి చేరిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
Author
Was this helpful?
Thanks for your feedback!