మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయ్…! మాజీ మంత్రి

మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయ్…! మాజీ మంత్రి

తెలంగాణ : ప్రజాస్వామ్య తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయని  బిఆర్ఎస్ పార్టీ  కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఅర్  ఆరోపించారు. రాష్ట్రంలో అమలులోకి వచ్చిన నిషేదాజ్ఞలను X వేదికగా విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పోరాడతామన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS