
మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయ్…! మాజీ మంత్రి
తెలంగాణ : ప్రజాస్వామ్య తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయని బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఅర్ ఆరోపించారు. రాష్ట్రంలో అమలులోకి వచ్చిన నిషేదాజ్ఞలను X వేదికగా విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పోరాడతామన్నారు.
Author
Was this helpful?
Thanks for your feedback!