మొక్కలు నాటిన తిరుమల ఈవో శ్యామలరావు

మొక్కలు నాటిన తిరుమల ఈవో శ్యామలరావు

తిరుపతి : తిరుమలలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించినట్లు ఈవో  J.శ్యామలరావు అన్నారు. వన మహోత్సవంలో భాగంగా.. తిరుమలలో ఈవో  శ్యామలరావు తిరుమల హరి సదన్ వద్ద మొక్కలు నాటారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS