
యాప్ ల భారాన్ని తగ్గిస్తాం : మంత్రి నారాలోకేష్
ఏపీ అసెంబ్లీ : రాష్ట్రంలో ఉపాధ్యాయులు విద్యాబోధన మాత్రమే చేయాలనే అంశానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసన మండలిలో మంత్రి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులపై యాప్ ల భారాన్ని తగ్గిస్తున్నామన్నారు. సింగిల్ టీచర్ స్కూల్ లో సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపడుతామని మంత్రి సభకు తెలిపారు .
Was this helpful?
Thanks for your feedback!