
యువతకు ఉపాధి అందించడమే ప్రభుత్వ లక్ష్యం : కేంద్రమంత్రి
ఢిల్లీ న్యూస్ వెలుగు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రధాని నరేంద్రమోడీ యువతకు ఉపాధి , అవకాశాలను అందించేలక్ష్యంతో పనిచేస్తుందని ఆదిశగా తీసుకొచ్చినా పథకమే పీఎం ఇంటర్న్షిప్ దీని ద్వారా యువత తమకున్న నైపుణ్యాలకు , విద్య ను పీఎం ఇంటర్న్షిప్ యాప్ లో నోమోదు చేసుకుని దేశంలో ఉన్న అతి పెద్ద పారిశ్రామిక రంగాల్లో ఉపాధి పొందవచ్చని ఆమె తెలిపారు. దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని వారు ఈ సందర్బంగా వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!