
రమణీయం సిద్ధలింగేశ్వర స్వామి రథోత్సవం.
రమణీయం శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి రథోత్సవం.
●భక్తుల జయ జయ ధ్వనులు మధ్య ముందుకు సాగిన రథం.
హోళగుంద,న్యూస్:మండల పరిధిలో గురువారం ముద్దటమాగి గ్రామంలో శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి రథోత్సవం కనుల పండుగగా సాగింది.ముఖ్యంగా ఉదయం నుంచి స్వామివారి సన్నిధిలో జలభిషేకం, కుంకుమార్చన,రుద్రాభిషేకం, ఆకుపూజ,పెద్ద ఎత్తున పూలమాలలతో స్వామివారిని అలంకరించారు.మరియు రథోత్సవం సందర్భంగా స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.సాయంత్రం భక్తుల జయ జయ ధ్వనుల మధ్య రథోత్సవం ముందుకు సాగింది.
Was this helpful?
Thanks for your feedback!