
రహదారి విస్తరణ పనులకు భూమిపూజ చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
తెలంగాణ : జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలం ఎక్స్ రోడ్ వద్ద వేములవాడ నియోజకవర్గం మేడిపల్లి మండలానికి వెళ్లే రహదారి విస్తరణ పనులకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్  బి. సత్య ప్రసాద్ తో కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  బండి సంజయ్  భూమిపూజ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలతో ప్రజలకు చేరువ అవుతుందని ఆయన అన్నారు. 
 
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM