
రాములవారి కల్యాణ మహోత్సవానికి రండి ..!
అమరావతి : వైఎస్ఆర్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వచ్చే నెల 11న సీతారాముల కల్యాణ మహోత్సవం జరగనుంది. ఈ కల్యాణ మహోత్సవానికి హాజరుకావాలని..
ముఖ్యమంత్రి చంద్రబాబును తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు ఆహ్వానించారు.
Author
Was this helpful?
Thanks for your feedback!