
రాష్ట్ర బడ్జెట్ ప్రాధాన్యతలపై చంద్రబాబు సమీక్ష
అమరావతి, న్యూస్ వెలుగు; ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు తన ఉండవల్లి నివాసంలో ఆర్ధిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఆర్ధిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్, ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్ ప్రాధాన్యతలపై సమీక్ష నిర్వహించారు.
Author
Was this helpful?
Thanks for your feedback!