రైల్వేకు 2.52 లక్షల కోట్లు

రైల్వేకు 2.52 లక్షల కోట్లు

ఢిల్లీ :   100 అమృత్‌ భారత్‌ రైళ్లు, 50 నమో భారత్‌ రైళ్లు, 200 వందేభారత్‌ రైళ్లు స్లీపర్స్‌తో పాటు చైర్‌కార్‌ వేరియంట్‌లను వచ్చే రెండు మూడేళ్లలో తయారు చేయనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. సోమవారం న్యూఢిల్లీలో మీడియాతో వైష్ణవ్ మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్ 2025-26 భారతీయ రైల్వేలకు 2.52 లక్షల కోట్ల రూపాయలను కేటాయించింది. రైల్వే భద్రతకు బడ్జెట్‌లో 1.16 లక్షల కోట్ల రూపాయలు కేటాయించామన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS