లక్ష్మీనరసింహస్వామికి పోటెత్తిన భక్తులు

లక్ష్మీనరసింహస్వామికి పోటెత్తిన భక్తులు

యాదాద్రి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావటంతో సోమవారం నాడు ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింద ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నట్లు వారు వెల్లడించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS