ల్యాండ్ సర్వే ను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి

ల్యాండ్ సర్వే ను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి

మధ్యప్రదేశ్‌:   గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం  మధ్యప్రదేశ్‌లోని 26 రాష్ట్రాలు ,  మూడు కేంద్రపాలిత ప్రాంతాలలోని 152 పట్టణ స్థానిక సంస్థలలో నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్-బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హాబిటేషన్స్ (NAKSHA)ను ప్రారంభించనున్నారు.

పట్టణ ప్రాంతాల్లో భూమి యాజమాన్యం యొక్క ఖచ్చితమైన డాక్యుమెంటేషన్‌ను నిర్ధారించడానికి భూమి రికార్డులను సృష్టించడం   ఈ కార్యక్రమం లక్ష్యం.  పౌరులకు  భూమి సంబంధిత వివాదాలను తగ్గిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆస్తి రికార్డు నిర్వహణ కోసం ఐటీ ఆధారిత వ్యవస్థ పారదర్శకత, సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని తెలిపింది.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS