రెస్క్యూ టీం ఏర్పాటు చేసిన మంత్రి పార్థసారథి

రెస్క్యూ టీం ఏర్పాటు చేసిన మంత్రి పార్థసారథి

ఏలూరు : నూజివీడు వెలంపేటలో పెద్ద చెరువు కట్ట తెగి వరద నీరు ముంచెత్తడంతో, వరదలో చిక్కుకున్న వారిని రక్షించటానికి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. సబ్ కలెక్టర్, అధికార యంత్రాంగంతో కలిసి సహాయకచర్యలు చేపట్టినట్లు  మంత్రి పార్ధసారధి  వెల్లడించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!