
వరద బాధితులకు లక్ష రూపాయల చెక్కు అందజేత
వైకుంఠం శివ ప్రసాద్,జ్యోతి
హోళగుంద, న్యూస్,వెలుగు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్, టిడిపి మహిళా నాయకురాలు వైకుంఠం జ్యోతి విజయవాడ వరద బాధితులకు లక్ష రూపాయల చెక్కును విరాళంగా అందించారు.వరద బాధితులకు సహాయం అందించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు బుధవారం విద్య శాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి లక్ష రూపాయలు చెక్కును అందించడం జరిగిందన్నారు.అనంతరం విరాళం అందించిన వైకుంఠం దంపతులను మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు.
Was this helpful?
Thanks for your feedback!