వరద బాధితుల ఆర్థిక సహాయాన్ని అందించిన ఎక్సైజ్ శాఖ

వరద బాధితుల ఆర్థిక సహాయాన్ని అందించిన ఎక్సైజ్ శాఖ

విజయవాడ వరద బాధితుల సహాయార్ధం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు ఒక రోజు వేతనంతో వచ్చిన రూ.2.70 కోట్ల విరాళం చెక్కును ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS