వరి సేకరణకు చర్యలు తీసుకోండి : ఏపీ ప్రధాన కార్యదర్శి

వరి సేకరణకు చర్యలు తీసుకోండి : ఏపీ ప్రధాన కార్యదర్శి

కర్నూలు న్యూస్ వెలుగు: కజిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి మరియు సంబంధిత అధికారులు ఎపి సచివాలయం నుండి ఎపి ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ నిర్వహించిన  వీడియో కాన్ఫరెన్స్  సమావేశంలో పాల్గొన్నారు. తుఫాను దృష్ట్యా వరి సేకరణకు అన్ని చర్యలు తీసుకోవాలని మరియు సంక్షేమ హాస్టళ్లను కఠినంగా పర్యవేక్షించాలని సిఎస్ కలెక్టర్లను ఆదేశించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS