వర్ష ప్రభావిత ప్రాంతాలపై అధికారులకు కీలక సూచనలు చేసిన మంత్రి అనిత

వర్ష ప్రభావిత ప్రాంతాలపై అధికారులకు కీలక సూచనలు చేసిన మంత్రి అనిత

అమరావతి : భారీ వర్షాలు, జిల్లాల్లో పరిస్థితులపై విపత్తుల నిర్వాహణ శాఖ కార్యాలయంలో మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. నీటి మునిగిన ప్రాంతాల్లో అధికారులతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్న మంత్రి , వరదల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు  తక్షణమే సహాయం అందించాలని సూచించారు,  లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ,   అత్యవసర పనులుంటే తప్ప,ప్రజలు బయటకి రావొద్దని ప్రజలకు  మంత్రి అనిత విజ్ఞప్తి చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!