
వెంకన్నను దర్శించుకున్న సీఎం
న్యూస్ వెలుగు తిరుపతి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగాకుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం వెంగమాంబ అన్న వితరణ కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు.
Author
Was this helpful?
Thanks for your feedback!