
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నిమజ్జన ఏర్పాట్లు
ఇంద్రకీలాద్రి, విజయవాడ, న్యూస్ వెలుగు : దేవస్థానంలో మూడు రోజుల పాటు అనగాతేది.07.09.2024 , తేది.09.09.2024 వరకు నిర్వహించిన వినాయక చవితి ఉత్సవములలో భాగముగా సోమవారం అనగా తేది.09.09.2024 నశ్రీ నటరాజస్వామి వారి ఆలయములో గల శ్రీ వినాయకుని ఆలయము వద్ద ఉ. గం.09-30 ని.లకు వేదపండితుల మంత్రోచ్చారణాల నడుమ ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు దంపతుల సమక్షంలో వైదిక కమిటీ సభ్యులు, అర్చకులచే పూర్ణహుతి కార్యక్రమం శాస్త్రోక్తముగా నిర్వహించడం జరిగినది.- సా. 05 గం. లకు మృత్తికా గణపతి విగ్రహం ను నిమజ్జనం చేయుట, ఉత్సవ సమాప్తి నిర్వహించడం జరుగును.
Was this helpful?
Thanks for your feedback!