
సంక్రాంతి నుంచి సన్న బియ్యం..!
తెలంగాణ : వచ్చే సంక్రాంతి నుంచి రేషన్తో సహా అన్ని హాస్టళ్లకు సన్న బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. వరి సాగు ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సన్నాలకు బోనస్ ప్రకటించడమే అందుకు కారణమని తెలిపారు.

Was this helpful?
Thanks for your feedback!