సబ్సిడీ సెనగ విత్తనాల పంపిణీకి సిద్దం

సబ్సిడీ సెనగ విత్తనాల పంపిణీకి సిద్దం

హోళగుంద,న్యూస్:మండల రైతులు సబ్సిడీ సెనగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని శుక్రవారం మండల వ్యవసాయ అధికారి ఆనంద్ లోకదళ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలానికి 140 క్వింటాల్ సెనగ విత్తనాలు మంజూరైనట్లు తెలిపారు.క్వింటాల్ సెనగ విత్తనాల ప్రభుత్వ ధర రూ.9400-/ సబ్సిడీ రూ.2350/  రైతు కటాల్సిన ధర రూ.7050/- ఉందన్నారు.అలాగే ఆయా గ్రామ రైతు భరోసా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే విత్తనాలు వస్తాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ విరుపాక్షి, అగ్రికల్చర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!