HomeNewsTelanganaసాండ్ బజార్ ను ప్రారంభించిన ప్రిన్సిపల్ సెక్రెటరీ DESK TEAM2025-03-19 Rangareddy District : రాష్ట్ర గనులు భూగర్బ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, డైరెక్టర్ శశాంకలతో కలిసి రాజేంద్ర నగర్ నియోజకవర్గం వట్టినాగుల పల్లిలో తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్ ఏరావతారి.. సాండ్ బజార్ ను ప్రారంభించారు. Author DESK TEAM View all posts Was this helpful? Submit Cancel Thanks for your feedback!