సీఎం రేవంత్ రెడ్డి కలిసిన మెక్‌ డొనాల్డ్స్ ఛైర్మెన్

సీఎం రేవంత్ రెడ్డి కలిసిన మెక్‌ డొనాల్డ్స్ ఛైర్మెన్

Telangana : తెలంగాణ ప్రభుత్వంతో అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ మెక్‌ డొనాల్డ్స్‌ ఒప్పందం చేసుకున్నట్లు సీఎంఓ వర్గాలు వెల్లడించాయి . హైదరాబాద్‌లో గ్లోబల్‌ ఇండియా కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు మెక్‌ డొనాల్డ్స్‌ ఛైర్మెన్ వెల్లడించారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో మెక్‌ డొనాల్డ్స్‌ ఛైర్మన్‌తో  సీఎం రేవంత్ రెడ్డి తో చర్చల అనంతరం మీడియాకు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS