
సీ ప్లేన్ ను ప్రారంభించిన సిఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగంలో ప్రధాన ఆకర్షణగా నిలిచే “సీ ప్లేన్”ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు ప్రారంభించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలానికి స్లీప్లేన్ లో ఆయన ప్రయాణించారు. కేంద్ర మంత్రి శ్రీ కె.రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీ కందుల దుర్గేష్, శ్రీ ఎన్ఎండి ఫరూక్, శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!